Saturday, October 12, 2019

మోడీ సోదరుడి కుమార్తె కూడా చైన్ స్నాచర్ బాధితురాలే: 50వేల నగదు, 2ఫోన్లు చోరీ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇటీవల కాలంలో గొలుసు దొంగతనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా, సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడి కుమార్తె కూడా గొలుసు దొంగలబారిన పడటం గమనార్హం. మోడీ సోదరుడి కుమార్తె అయిన దమయంతి బెన్ మోడీ పర్సును లాక్కుపోయారు ద్విచక్ర వాహనంపై వచ్చిన చైన్ స్నాచర్లు. ఈ ఘటన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ONu5Um

Related Posts:

0 comments:

Post a Comment