హైదరాబాద్/అమరావతి: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్లో భారీ అవకతవకలు జరిగాయాంటూ ఆరోపణలు వినిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎం రిలీఫ్ ఫండ్)ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OCHhvv
గత ప్రభుత్వం-తెలంగాణ ఎఫెక్ట్: సీఎం రిలీఫ్ ఫండ్పై జగన్ స్పెషల్ ఫోకస్
Related Posts:
‘అమరావతి నుంచి అహ్మద్ పటేల్ వరకు.. అవినీతి చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైస్సార్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినీతికి … Read More
నా కొడుక్కి 14 ఏళ్లు.. రేపటి తరం కోసమే నా పోరాటం: ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం‘‘సుదీర్ఘ అధ్యయనం తర్వాత ప్రారంభించినప్పటికీ జనసేన పార్టీ.. తన మొట్టమొదటి ఎన్నికల్లోనే దారుణంగా ఓడిపోయింది. వ్యక్తిగతంగా పోటీ చేసిన రెండు చోట్లా నేను … Read More
కమల్హాసన్ భరోసా: ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి సాయం..భారతీయుడు-2 సినిమా షూటింగ్ సందర్భంగా క్రేన్ కూలి చనిపోయిన కుటుంబాలకు హీరో కమల్హాసన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుల కుటుంబానికి రూ.కోటి అందజేస్త… Read More
రూ.2 లక్షలు ఇవ్వకపోతే.. పుల్వామా తరహా దాడి చేస్తా: యూపీలో టెన్త్ విద్యార్థి వార్నింగ్తన దగ్గర శక్తిమంతమైన ఆర్డీఎక్స్ ఉందని, దానితో స్కూల్ బిల్డింగ్ ను పేల్చిపారేస్తానంటూ ఓ పదో తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ ను బెదిరించిన వ్యవహారం తీవ్ర క… Read More
ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధికరెడ్డి కారు ప్రమాదానికి గురైంది.. ఆత్మహత్య కాదు: పోలీసులుపెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధికరెడ్డి కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తేల్చారు. ఈ నెల 17వ తేదీన కాకతీయ కెనాల్లో రాధిక రెడ్డి … Read More
0 comments:
Post a Comment