న్యూఢిల్లీ/తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి గత మూడు నెలలుగా ప్రవేశించిన మహిళల జాబితాను కేరళ ప్రభుత్వం శుక్రవారం నాడు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు అందించింది. మొత్తం 51 మంది మహిళలతో కూడిన జాబితాను కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కౌన్సెల్ కోర్టు ముందు ఉంచింది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి యాభై ఒక్క మంది వెళ్లినట్లు పేర్కొంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TXWDKl
Friday, January 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment