బెంగళూరు: ఆపరేషన్ కమల హైడ్రామాలో భాగంగా కొంత కాలంగా మాయం అయిన బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే బి. నాగేంద్ర గురువారం ప్రత్యక్షం అయ్యారు. కర్ణాటకలోని బెళెకెరి ఇనుప ఖనిజం అక్రమంగా తరలించారని నమోదు అయిన కేసులో బి. నాగేంద్ర గురువారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో హాజరైనారు. ఈ కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FFoB9Y
అక్రమ మైనింగ్: కోర్టులో అసమ్మతి ఎమ్మెల్యేలు, ఆపరేషన్ కమల, గాలి జనార్దన్ రెడ్డి మిస్!
Related Posts:
యాదాద్రిలో ఉద్రిక్తత.. : ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కోమటిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం..తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో యాదగిరి గుట్టలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత… Read More
జనసేన..బీజేపీ లాంగ్ మార్చ్ వాయిదా: తొలి ఉమ్మడి కార్యక్రమంలోనే: అసలు కారణం ఏంటి...!ఏపీలో బీజేపీ..జనసేన పొత్తు ఖరారైన తరువాత ప్రకటించిన తొలి కార్యక్రమం వాయిదా పడింది. అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనస… Read More
ప్రముఖ టీవీ చానల్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు, మహిళ రిపోర్టర్లు ఫిర్యాదు, రాజీనామా !న్యూఢిల్లీ: ప్రముఖ TV 9 నెట్ వర్క్ (TV9 Bharatvarsh) చానల్ సీనియర్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. TV 9 చానల్… Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: విద్యను మీ నీచరాజకీయాలతో ముడిపెట్టొద్దు: అమిత్షాకు కేజ్రీ కౌంటర్న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి 8న జరగనున్న పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో మాటల తూటాలను పేలుస్తున్నాయి ఇటు అధి… Read More
ప్రజలు ఛీ కొట్టారు ..కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో బోర్డులు తిప్పేయాలి: ఎర్రబెల్లి దయాకర్ రావుతెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చింది. ఇక ఈ విజయాన్ని టీఆర్ ఎస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నా… Read More
0 comments:
Post a Comment