బెంగళూరు: ఆపరేషన్ కమల హైడ్రామాలో భాగంగా కొంత కాలంగా మాయం అయిన బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే బి. నాగేంద్ర గురువారం ప్రత్యక్షం అయ్యారు. కర్ణాటకలోని బెళెకెరి ఇనుప ఖనిజం అక్రమంగా తరలించారని నమోదు అయిన కేసులో బి. నాగేంద్ర గురువారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో హాజరైనారు. ఈ కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FFoB9Y
అక్రమ మైనింగ్: కోర్టులో అసమ్మతి ఎమ్మెల్యేలు, ఆపరేషన్ కమల, గాలి జనార్దన్ రెడ్డి మిస్!
Related Posts:
దో గజ్ దూరి!: ఈ బైక్ భౌతిక దూరం పాటిస్తుంది!అగర్తాలా: కరోనాను ఎదుర్కోవాలంటూ సామాజిక(భౌతిక) దూరం తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిపురకు చెందిన ఓ మ… Read More
ఇళ్ళకు పంపాలని తిరుగుబాటు చేస్తున్న వలస కార్మికులు .. సూరత్ లో ఘటనకరోనా మహమ్మారి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇక ఈ లాక్ డౌన్ వలస జీవుల పాలిట శాపంగా మారింది. పనుల్లేక , పస్తులు ఉండలేక , కుటుంబాలను … Read More
కిమ్ ఏ పరిస్థితిలో ఉన్నాడో నాకు తెలుసు..! త్వరలో మీకూ తెలుస్తుంది..! ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!వాషింగ్టన్/హైదరాబాద్ : కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత … Read More
తెలంగాణకు బిగ్ రిలీఫ్.. కొత్తగా కేవలం రెండే పాజిటివ్ కేసులు...తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి… Read More
Coronavirus: కరోనా భయంతో ఆసుపత్రిలో మాజీ సీఎం, నన్ను కాపాడండి, క్వారంటైన్ లో డాక్టర్ !న్యూఢిల్లీ/ పాట్నా: కరోనా వైరస్ (COVID 19) పేరు చెబితో ప్రపంచంలో భయపడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఇప్పుడు ఆ కోవలోకి బీహార్ మాజీ ముఖ్యమం… Read More
0 comments:
Post a Comment