మహారాష్ట్రలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్ళీ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మహా సర్కార్ ను ఆందోళనకు గురి చేస్తోంది .మహారాష్ట్ర లో ఇప్పటివరకు 21,21,119 కేసులు నమోదు కాగా, 59,358 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 20,08,623 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా , అత్యధికంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aRDi8T
Wednesday, February 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment