Saturday, September 7, 2019

గుడి గోడల మీద కేసీఆర్ చిత్రాలెందుకన్న కాంగ్రెస్.!రేవంత్ కు పీసిసి ఇస్తే స్వాగతిస్తామన్న కుసుమకుమార్.

హైదరాబాద్ : యాదాద్రి ప్రాకారాలపైన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చిత్రపటాలు చెక్కుతున్నట్టు వస్తున్న వార్తల పైన తెలంగాణ లోని రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపి, టీడిపి పార్టీలు ఇప్పటికే ఈ నిర్ణయాన్ని వ్యకిరేకిస్తుండగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శిస్తోంది. ఆద్యాత్మికతను, రాజకీయాలను ముడిపెట్టడం సరికాదని, దేవాలయాల పవిత్రను, ప్రాశస్త్యాన్ని కాపాడే బాద్యత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N21Dy1

Related Posts:

0 comments:

Post a Comment