వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చిత్తూరు జిల్లాలో మిస్టరీగా మారింది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై గుర్తు తెలియని ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో యువతి తీవ్ర గాయాల పాలు కాగా మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరదలిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gUdHxH
మరదలిపై కన్నేసిన బావ ఘాతుకం .. వారం రోజుల్లో పెళ్లనగా.. పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం
Related Posts:
అక్కాచెల్లెళ్ల కిడ్నాప్... రెండు నెలలుగా అత్యాచారం...! తప్పించుకున్న చెల్లెలుఇద్దరు అక్కాచెల్లెల్లను కిడ్నాప్ చేసి ఓ వ్యక్తి రెండు నెలలుగా అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే కిడ్నాపర్ బారి నుండి తప్పించుకున్న చెల్లెలు పోలీసులకు పి… Read More
సోషల్ మీడియా తంటా... ఉరిపెట్టు పెట్టుకుంటూ వీడియో...! నిజంగానే బిగిసిన ఉరితాడు....!సోషల్ మీడియా మాయలో పడి యువతి యువకులు అనేక జిమ్మిక్కులు పాల్పడుతున్నారు. లైక్ల క్రేజ్ కోసం వీడీయోలు తీసే క్రమంలో తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇలా రోజు… Read More
చంద్రబాబుకు వంత పాడుతున్న బీజేపీ: వైఎస్ జగన్కు వార్నింగ్!అమరావతి: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నాయకులు కొన్ని కీలక విషయాల్లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వంత పా… Read More
చంద్రబాబుకే రాజకీయం నేర్పుతున్న కృష్ణా జిల్లా తమ్ముళ్లు..! బెజవాడా...మజాకా..?అమరావతి/హైదరాబాద్ : కృష్ణ జిల్లా రాజకీయాలు మహా ముదురుగా సాగుతుంటాయనే చర్చ ఎప్పటినుంచో ప్రజల్లో నానుతుంటుంది. హేమా హేమీల్లాంటి నేతలకే కృష్ణా జిల్లా రాజ… Read More
బుద్ది ఎక్కువైతే కష్టమే.. గురుపౌర్ణమి నాడు చిన్నజీయర్ ఇలా చెప్పారేంటబ్బా..!హైదరాబాద్ : మనిషికి కండబలం ఉంటే చాలదు బుద్ధిబలం కూడా ఉండాలంటారు పెద్దలు. మనస్సుతో సుఖఃదుఖాలు అనుభవిస్తాము. అదే మనస్సుతో స్థిత ప్రజ్ఞను సాధిస్తాము. బుద… Read More
0 comments:
Post a Comment