ఏపీలో డిసెంబర్ 25న కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానున్నందున స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కారుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి షాకిచ్చారు. అసలు ఎన్నికలకూ వ్యాక్సినేషన్కూ సంబంధమేంటని పేర్కొంటూ హైకోర్టులో ఆయన కౌంటర్ దాఖలు చేశారు. ఏపీలో కరోనా పరిస్ధితులు తగ్గుముఖం పట్టడంతో స్ధానిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aoozm3
Thursday, December 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment