ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీకి మరో కార్మికుడు ప్రాణం బలిగొందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరులో తాపీమేస్త్రీ ఆత్మహత్య కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో 10 మంది కార్మికులు మృతిచెందారని చెప్పారు. ఆదుకోవాల్సిన పాలకులు అపహాస్యం చేయడం అమానుషమని ఆగ్రహం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32eGwvS
ఎంతమంది బలి కావాలి: వారం రోజుల్లో పదిమంది: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్..!
Related Posts:
ఇక మన పని ముగిసింది..!కూల్చివేతపనులు మొదలుపెట్టండన్న ఏపీ సీఎంఅమరావతి/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఉండవల్లిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ముఖ్యమ… Read More
బాలికతో అసభ్య ప్రవర్తన.. అటెండర్కు దేహశుద్దిగోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో అటెండర్ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టెంపరరీ అటెండర్గా… Read More
ప్రయాణికురాలీ మొబైల్ ఫోన్ కోసం కక్కుర్తి పడిన రైల్వే ఉద్యోగి.... అడ్డంగా దొరకడంతో చితకబాదిన మహిళతన సెల్ఫోన్ను తస్కరించిన ఓ రైల్వే ఉద్యోగిని ఓ మహిళ నిలదీసింది..తాను తీయలేదని సమాధానం చెప్పిన ఉద్యోగిని తనీఖీలు చేయడంతో జేబులో సెల్ఫోన్ బయటపడింది...… Read More
అదిర్ చీకటి రోజులను మరిచారు .. ఎమర్జెన్సీపై ప్రధాని మోడీన్యూఢిల్లీ : ఎమర్జెన్సీ సమయం దేశంలో చీకటి రోజులని గుర్తుచేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన తుగ్లక్ చర్య అత్యవసర పరిస్థితి … Read More
రాజగోపాల్ రెడ్డి మర్మమేంటి.. భవిష్యత్ సీఎంగా చెప్పుకోవడానికి రీజన్ ఇదేనా!.. బీజేపీ ఎంట్రీ కన్ఫామేనా?హైదరాబాద్ : రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు సహజం, సర్వసాధారణం. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పక్కా పొలిటిషియన్గా కనిపిస్తున్నారు. బీజేపీలో… Read More
0 comments:
Post a Comment