ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీకి మరో కార్మికుడు ప్రాణం బలిగొందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరులో తాపీమేస్త్రీ ఆత్మహత్య కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో 10 మంది కార్మికులు మృతిచెందారని చెప్పారు. ఆదుకోవాల్సిన పాలకులు అపహాస్యం చేయడం అమానుషమని ఆగ్రహం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32eGwvS
ఎంతమంది బలి కావాలి: వారం రోజుల్లో పదిమంది: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్..!
Related Posts:
మరో డీమానిటైజేషన్గా మారనున్న పౌరసత్వ బిల్లు : ప్రశాంత్ క్రిషోర్కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లు వివాదం రోజురోజుకు చెలరేగుతోంది. బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన నిరసలు ఉత్తరాధి రాష్ట… Read More
గిఫ్టుగా మారిన ఉల్లి...! బట్టలు కొంటే.. ఉల్లిగడ్డ ఉచితం...!ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదనే సామెత.. అందుకే ఉల్లి అంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఉల్లి ధరలు ఇటివల చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలోనే దాని వినియ… Read More
ఆయేషా మీరా హత్యకేసుపై స్పందించిన ఎమ్మెల్యే రోజా...ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసు సీబీఐ విచారణతో మరోసారి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. హైకోర్టు ఆదేశాలతో ఆయేషా మీరా మృతదేహానికి… Read More
TDP:టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కారు బీభత్సం: యువకుడికి గాయాలు.. అమరజీవి విగ్రహాన్ని ఢీ కొట్టి!విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కుమారుడు అప్పల్నాయుడి కారు బీభత్సం సృష్టించింది. మితి మీరిన వేగంతో ప్రయాణించిన కారు తొల… Read More
ఒంటిపై నూలుపోగు కూడా లేదు, బెడ్రూంలో నిద్రిస్తోండగా, డబేల్మని సౌండ్, గదిలోకి వచ్చి, పడేసి...ఔను..ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ మోడల్ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. అప్పటివరకు గాఢనిద్రలో ఉన్న తాను తన తన పెంపుడు కుక్క అరవడంతో ఉలిక్కపడ్డానని వివరించ… Read More
0 comments:
Post a Comment