Saturday, November 2, 2019

రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరుగుతాయట.. బాగోలేని రోడ్లతోనే మేలు.. బీజేపీ ఎంపీ నోటి దూల...

రోడ్డు ప్రమాదాల తగ్గాలంటే ఏం చేయాలి. వాహనదారులకు అవగాహన కల్పించాలి. మంచి రోడ్లను ఏర్పాటు చేయాలి. తదితర సూచనలు చేస్తాం. కానీ ఓ ప్రజా ప్రతినిధి మాత్రం రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరుగుతున్నాయని సెలవిచ్చారు. అందుకే యువత మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్లు బాగోలేకుంటే అందరూ మెల్లగా వెళతారు కదా అని కొత్త నీతి చెప్పుకొచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kWplN

Related Posts:

0 comments:

Post a Comment