రోడ్డు ప్రమాదాల తగ్గాలంటే ఏం చేయాలి. వాహనదారులకు అవగాహన కల్పించాలి. మంచి రోడ్లను ఏర్పాటు చేయాలి. తదితర సూచనలు చేస్తాం. కానీ ఓ ప్రజా ప్రతినిధి మాత్రం రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరుగుతున్నాయని సెలవిచ్చారు. అందుకే యువత మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్లు బాగోలేకుంటే అందరూ మెల్లగా వెళతారు కదా అని కొత్త నీతి చెప్పుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kWplN
రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరుగుతాయట.. బాగోలేని రోడ్లతోనే మేలు.. బీజేపీ ఎంపీ నోటి దూల...
Related Posts:
రైతులు ఉప్పెనలా ఉద్యమిస్తున్న వేళ... కర్ణాటక మంత్రి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు..వేలాదిమంది రైతులు ఒక ఉప్పెనలా ఢిల్లీకి పోటెత్తి ఉద్యమిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్దిరోజులుగా ఢిల్లీని దిగ్బ… Read More
UPSCలో ఉద్యోగాలు: సూపరింటెండెంట్, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సూపరింటెండెంట్ మరియు స్టాటిస్టికల్ ఆఫీస… Read More
రజనీ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ , చంద్రబాబు స్పందన ఇదే .. వ్యవసాయ చట్టాలపై కూడా పవన్ రెస్పాన్స్2021 జనవరిలో రజినీకాంత్ తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గా గురువారం ట్వీట్ చెయ్యటం దేశ వ్యాప్త చర్చకు కారణం అయ్యింది. రాజకీయ పార్టీ పేరు విధివి… Read More
మీ జాగీరా? చరిత్రహీనులవుతారు: ఏపీ సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర విమర్శలుఅమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, చంద్రబాబు నాయుడు సీఎం జగన్పై తీవ్రస్థ… Read More
GHMC Elections 2020 Exit Poll Results -దుమ్మురేపిన బీజేపీ -టీఆర్ఎస్కు టఫ్ -ఎవరికి ఎన్ని సీట్లో తెలుసా?పేరుకు స్థానికమే అయినా.. సాధారణ ఎన్నికలను తలపించేలా పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం సాగడం.. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి విచ్చేయడం.. క… Read More
0 comments:
Post a Comment