రోడ్డు ప్రమాదాల తగ్గాలంటే ఏం చేయాలి. వాహనదారులకు అవగాహన కల్పించాలి. మంచి రోడ్లను ఏర్పాటు చేయాలి. తదితర సూచనలు చేస్తాం. కానీ ఓ ప్రజా ప్రతినిధి మాత్రం రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరుగుతున్నాయని సెలవిచ్చారు. అందుకే యువత మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్లు బాగోలేకుంటే అందరూ మెల్లగా వెళతారు కదా అని కొత్త నీతి చెప్పుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kWplN
రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరుగుతాయట.. బాగోలేని రోడ్లతోనే మేలు.. బీజేపీ ఎంపీ నోటి దూల...
Related Posts:
కరోనాపై ‘మండే’ ఎఫెక్ట్: దేశంలో ఒక్కసారిగా తగ్గిన పాజిటివ్ కేసులున్యూఢిల్లీ: దేశంలో సోమవారం ఒక్కసారిగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇందుకు గల కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ దేశంలోని … Read More
కరోనాపై హార్వర్డ్ వర్సిటీ సంచలనం.. కొట్టిపారేసిన చైనా.. అదే నిజమైతే మరింత భయంకరం..కరోనా వైరస్కు సంబంధించి చైనా ప్రపంచానికి చెబుతున్న లెక్కలు,విషయాలపై అనేక అనుమానాలున్నాయి. ఇది కుట్రపూరితంగా జరిగిందా.. లేక సహజంగానే పుట్టుకొచ్చిన వైర… Read More
రాజ్యసభ ఎన్నికల తర్వాత జగన్ కేబినెట్ విస్తరణ- నాలుగైదు మార్పులు- డిప్యూటీగా కన్నబాబు..?ఏపీలో గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక సుస్ధిర ప్రభుత్వం నడుపుతున్న వైఎస్ జగన్.. త్వరలో కేబినెట్ లో మార్పులు చేర్పులకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.… Read More
ఏపీలో కరోనా: 5వేలు దాటిన కేసులు.. కొత్తగా 216మందికి వైరస్, 2మృతి..ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా కాటుకు గురైనవాళ్ల సంఖ్య 5వేల మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత… Read More
చమురు బావిలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిన మంటలు, ప్రజల తరలింపుగౌహతి: అస్సాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లాలో భగ్జన్ ప్రాంతంలో సహజవాయువు ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్)… Read More
0 comments:
Post a Comment