Thursday, September 19, 2019

కర్నూలు జిల్లాలో ఆటవిక ఘటన .. భార్యను కాపురానికి పిలిచినందుకు మర్మాంగం కోసి ఆపై ..

కర్నూలు జిల్లాలో ఆటవిక సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి, అతని మర్మాంగాన్ని కోసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అత్యంత జుగుప్సాకరంగా జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఇక అసలు విషయానికి వస్తే కర్నూలు జిల్లా గడివేముల మండలం సోమాపురం లో జరిగిన ఈ ఘటనలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V3xn74

Related Posts:

0 comments:

Post a Comment