న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి మరో హైఓల్టేజ్ షాక్. పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. మనీ ల్యాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయనను గురువారం ఉదయం ఆసుపత్రి నుంచి నేరుగా తీహార్ జైలుకు తీసుకెళ్లారు. విచారణ కొనసాగుతున్న సమయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2No1k10
Thursday, September 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment