కశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత పాకిస్థాన్ అనేక కుయుక్తులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే భారత్లోకి పాకిస్థాన్ ఉగ్రవాదులను చొప్పించి భారత్లో శాంతిబద్రతలతో పాటు ఆర్ధిక గందరగోళాన్ని సృష్టించేందుకు ఆదేశం ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాకిస్థాన్ చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టిన భారత్ అందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం బయటపెట్టింది. పాకిస్థాన్ నుండి ఇండియాలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HXM7PM
పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాట్లను వీడీయోలతో సహా బయటపెట్టిన భారత ఆర్మీ...!
Related Posts:
హైదరాబాద్లో ఇంజనీర్గా పనిచేసి.. చివరికి బిచ్చగాడిగా మారాడు.. ఇదీ శంకర్ జీవితగాథఅదేదో సినిమాలాగా తల్లికోసం బిక్షమెత్తుకున్న బాపతు కాదితను.. వ్యవస్థపై పట్టరాని కోపంతో నిజంగానే బిచ్చగాడిలా మారాడు. ఒకప్పుడు హైదరాబాద్ లో దర్జాగా ఇంజనీ… Read More
వాట్సాప్ సేవలకు అంతరాయం: విలవిల్లాడిన యూజర్లు, ట్విట్టరెక్కేశారు..!న్యూడిల్లీ: ఫేస్బుక్కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్లు పంపించడం వీలు కాలేదు. దీంతో … Read More
ఇద్దరు పిల్లల నిబంధన చట్టం? దేశంలో జనాభా నియంత్రణ ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..దేశంలో జనాభా నియంత్రణకు చట్టం తీసుకురావాల్సిన అవసరముందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఇద్దరు పిల్లల నిబంధనపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలన… Read More
సీఏఏపై సుప్రీంకోర్టుకు..: కేరళ సర్కారు నుంచి నివేదిక కోరిన గవర్నర్తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని కేరళ … Read More
శ్రీలంకకు భారత్ భారీ ఆర్థిక సాయం.. రాజపక్సతో అజిత్ దోవల్ భేటీఉగ్రదాడులు, హెచ్చరికలతో సతమతమవుతోన్న శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. సెక్యూరిటీని కట్టుదిట్టం చేసుకునేక్రమంలో ఆయుధాలు, ఇతరత్రా పరికరాల కొనుగోలు కోసం … Read More
0 comments:
Post a Comment