Monday, September 9, 2019

అది నచ్చడం లేదు, అందుకే పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలు: చంద్రబాబుపై సుచరిత ఫైర్

అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలేమీ లేవని ఆమె అన్నారు. రాజకీయ కేసులన్నీ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమీక్ష చేస్తామని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q2s9d3

0 comments:

Post a Comment