దేశంలో జనాభా నియంత్రణకు చట్టం తీసుకురావాల్సిన అవసరముందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఇద్దరు పిల్లల నిబంధనపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. పెరుగుతున్న జనాభా.. దేశానికి సమస్యగా మారిందని మాత్రమే చెప్పానన్నారు. అదే సమయంలో మానవ వనరుగానూ మారిందన్నారు. అయితే జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని.. ఎంతమంది పిల్లలను కలిగి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/366YT7P
Sunday, January 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment