దేశంలో జనాభా నియంత్రణకు చట్టం తీసుకురావాల్సిన అవసరముందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఇద్దరు పిల్లల నిబంధనపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. పెరుగుతున్న జనాభా.. దేశానికి సమస్యగా మారిందని మాత్రమే చెప్పానన్నారు. అదే సమయంలో మానవ వనరుగానూ మారిందన్నారు. అయితే జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని.. ఎంతమంది పిల్లలను కలిగి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/366YT7P
ఇద్దరు పిల్లల నిబంధన చట్టం? దేశంలో జనాభా నియంత్రణ ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Related Posts:
నీరవ్ మోడీ బంగ్లాను కూల్చేందుకు ఎన్ని డైనమైట్లు వాడుతున్నారో తెలుసా..?ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఎంతో ఇష్టంగా కట్టుకున్న అలీబాగ్లోని బంగ్లాను శుక… Read More
రైల్వేలో పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలరైల్వేలో కొలువుల జాతర ప్రారంభమైంది. రైల్వేలో పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్లో భాగంగా 1937 పారామెడికల్ స్టాఫ… Read More
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 127 టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుం… Read More
ఏపిలో సిట్ లు ఏర్పాటు : డేటా దొంగిలింపు...ఫారం-7 లపై : కొనసాగుతున్న ఫైట్..!ఏపి డేటా చోరీ కేసుల్లో కొత్త ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే డేటా చోరీ పై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఏపి ప్రభు… Read More
శ్రీకాకుళం లోక్ సభ వైఎస్ఆర్ సీపీ ఇన్ఛార్జిగా జెయింట్ కిల్లర్శ్రీకాకుళంః కొద్దిరోజుల కిందటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కీలక పదవి దక్కింది. శ్రీకాకుళం … Read More
0 comments:
Post a Comment