న్యూడిల్లీ: ఫేస్బుక్కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్లు పంపించడం వీలు కాలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 4.15గంటల ప్రాంతంలో ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు అసౌకర్యానికి గురయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36cjLdD
వాట్సాప్ సేవలకు అంతరాయం: విలవిల్లాడిన యూజర్లు, ట్విట్టరెక్కేశారు..!
Related Posts:
తమ్ముడిరూప రాక్షసుడు.. చెప్పకుండా అక్క షాపింగ్ చేసిందని గోర్లతో కంటిపై దాడి...న్యూఢిల్లీ : మరో రెండురోజుల్లో రాఖీ పౌర్ణమి. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్ల పవిత్రబంధానికి ప్రతీరూపం. సోదర, సోదరీల బంధానికి ప్రతీక. కానీ ఢిల్లీలో ఓ యువక… Read More
జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ చర్యలను సమర్థించిన సుప్రిం కోర్టు... పిటిషన్ విచారణ వాయిదా,జమ్ము కశ్మీర్లో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కశ్మీర్లో సాధరణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వాని… Read More
విహరంలో విషాదం : నది ప్రవాహంలో కొట్టుకుపోయిన నలుగురు, ఒకరి మృతికడప : సరదా కోసం విహరానికి వెళ్లే విషాదం నింపింది. కడప జిల్లాకు చెందిన జాఫర్ హుస్సేన్ కుటుంబంతో కలిసి కుందూ నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడే మధ్యాహ్న భోజనం… Read More
సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేయాల్సిందే.. కేటీఆర్పై మండిపడ్డ దత్తన్న..!హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. టీఆర్ఎస్ పార్టీకి దీటుగా బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీని మ… Read More
ఆర్డికల్ 370 రద్దు పట్ల స్పందించిన కాంగ్రెస్..! బీజేపి చర్య రాజ్యాంగ విరుద్ధమన్న ప్రియాంక గాంధీ..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : కశ్మీర్ పై బీజేపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తనదైన శైలిలో స్పందించారు. నరేంద్ర… Read More
0 comments:
Post a Comment