ఉగ్రదాడులు, హెచ్చరికలతో సతమతమవుతోన్న శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. సెక్యూరిటీని కట్టుదిట్టం చేసుకునేక్రమంలో ఆయుధాలు, ఇతరత్రా పరికరాల కొనుగోలు కోసం ఏకంగా 50 మిలియన్ డాలర్ల(సుమారు 400 కోట్ల) ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కొలంబోలో పర్యటిస్తున్న జాతీయ భద్రతా సహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఈ మేరకు ఆదివారం శ్రీలకం ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్సకు హామీ ఇచ్చారు. ‘‘ఎన్ఎస్ఏ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R6aG1Y
Sunday, January 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment