ఉగ్రదాడులు, హెచ్చరికలతో సతమతమవుతోన్న శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. సెక్యూరిటీని కట్టుదిట్టం చేసుకునేక్రమంలో ఆయుధాలు, ఇతరత్రా పరికరాల కొనుగోలు కోసం ఏకంగా 50 మిలియన్ డాలర్ల(సుమారు 400 కోట్ల) ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కొలంబోలో పర్యటిస్తున్న జాతీయ భద్రతా సహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఈ మేరకు ఆదివారం శ్రీలకం ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్సకు హామీ ఇచ్చారు. ‘‘ఎన్ఎస్ఏ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R6aG1Y
శ్రీలంకకు భారత్ భారీ ఆర్థిక సాయం.. రాజపక్సతో అజిత్ దోవల్ భేటీ
Related Posts:
కశ్మీర్ కోసమే యుద్ధం.. కశ్మీరీలపై కాదు: రాజస్థాన్లో ప్రధాని మోడీటోంక్ : దేశం పోరాటం కశ్మీర్ పై కానీ కశ్మీరీలపై కాదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. రాజస్థాన్లోని టోంక్లో ఓ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా ఉగ… Read More
ఆమంచి పై వైసీపిలో భిన్నస్వరాలు..! స్థానిక నేతలనుండి వ్వక్తమవుతున్నవ్యతిరేకత..!!అమరావతి/ హైదరాబాద్ : రాజకీయాల్లో సంచలనాలు తాత్కాలికమేనని అనేక సందర్బాల్లో రుజువైంది. ఇటీవల ఏపి రాజకీయాల్లో అనేక సంచలనాలు జరుగుతున్న విష… Read More
క్యాబినెట్ లో మహిళలకు చోటు .. అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టీకరణహైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తోన్న సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదనే వెలితి ఉండేది. అయితే ఆ ముచ్చట కూడా త్వరలో తీరనుంది… Read More
సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం .. మార్చి 6 న కేంద్ర క్యాబినెట్ చివరి సమావేశంఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు దాదాపు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 7 నుంచి 10వ … Read More
భజన భలేగా ఆలపించారు: మోడీ మనసును గెల్చుకున్న కొరియా చిన్నారులుదక్షిణకొరియాలో మోడీ రెండు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. మోడీ జేన్ ఈ మూన్ ద్వైప… Read More
0 comments:
Post a Comment