ముంబై : స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ .. స్వరాజ్యం నా జన్మహక్కు అని నినాదించారు. తెల్ల దొరలను గడ గడ వణికించాడు. ప్రతీ ఏటా లోక్మాన్య సేవా సంఘ్ ముంబై శివారు విలే పార్లేలో గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సారి ప్రధాని మోడీ హాజయ్యారు. బెంగళూరులోని ఇస్రో నుంచి నేరుగా ముంబై చేరుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N298oE
స్వరాజ్యాన్ని సురాజ్యం చేసుకోవడమే తిలక్కు నివాళి.. గణేశ్ ఉత్సవాల్లో నమో
Related Posts:
పెళ్లి తర్వతా ప్రేమోన్మాదం.. అక్రమసంబంధం ఎంతకు దారితీసిందంటే..ఆమె.. వేరొకరి భార్య. అతనికీ పెళ్లై పిల్లలున్నారు. అయినాసరే ఇద్దరూ దగ్గరయ్యారు. ఎవరికంటా పడకుండా గుట్టుగా కలుసుకునేవాళ్లు. ఈమధ్యే ఆమె తల్లిదండ్రులకు వి… Read More
చేయిచేసుకొని, గొంతునొక్కి, కిందపడేశారు, యూపీ పోలీసులపై శివాలెత్తిన ప్రియాంకగాంధీయూపీ పోలీసులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లక్నోలో పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్ట… Read More
గుట్టలకొద్దీ కండోమ్ ప్యాకెట్లు.. చూసిన జనం షాక్.. అక్కడొద్దని ఆందోళన..ఐదో పదో కాదు.. ఏకంగా రెండు లారీల నిండా వచ్చిపడ్డ కండోమ్ ప్యాకెట్లను చూసి జనం షాక్ తిన్నారు. వాటిని వెంటనే అక్కణ్నుంచి తీసుకెళ్లాలని గొడవపడ్డారు. వినకప… Read More
ప్రజలను విడగొట్టడం, ద్వేషం వ్యాప్తి చేయడమే విధి, ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ ధ్వజంప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోడీ విధి ప్రజలను విడగొట్టడం, ద్వేషం వ్యాప్తి చేయడమేనని విమర్శలు చేశారు. భ… Read More
వేదికపై డీజే హోరు, స్టేజీ సమీపంలో కుప్పకూలిన మ్యూజిక్ లవర్స్.. ఇద్దరిదీ ఏపీనే..గోవాలో నిర్వహించిన సన్బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్లో విషాదం చోటుచేసుకుంది. డీజే హోరులో, సింగర్స్ ఊపు తెచ్చే పాటలు పాడుతుండగా మ్యూజిక్ లవర్స్ హోరెత్తిపోయ… Read More
0 comments:
Post a Comment