Saturday, September 7, 2019

స్వరాజ్యాన్ని సురాజ్యం చేసుకోవడమే తిలక్‌కు నివాళి.. గణేశ్ ఉత్సవాల్లో నమో

ముంబై : స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ .. స్వరాజ్యం నా జన్మహక్కు అని నినాదించారు. తెల్ల దొరలను గడ గడ వణికించాడు. ప్రతీ ఏటా లోక్‌మాన్య సేవా సంఘ్ ముంబై శివారు విలే పార్లేలో గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సారి ప్రధాని మోడీ హాజయ్యారు. బెంగళూరులోని ఇస్రో నుంచి నేరుగా ముంబై చేరుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N298oE

Related Posts:

0 comments:

Post a Comment