ఐదో పదో కాదు.. ఏకంగా రెండు లారీల నిండా వచ్చిపడ్డ కండోమ్ ప్యాకెట్లను చూసి జనం షాక్ తిన్నారు. వాటిని వెంటనే అక్కణ్నుంచి తీసుకెళ్లాలని గొడవపడ్డారు. వినకపోతే ఆందోళనకు దిగారు. చివరికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. గుట్టుగా చేద్దామనుకున్న పనికాస్తా రచ్చకెక్కడంతో అధికారులు తలలుపట్టుకోవాల్సివచ్చింది. వివరాల్లోకి వెళితే.. తరచూ వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/356d78g
గుట్టలకొద్దీ కండోమ్ ప్యాకెట్లు.. చూసిన జనం షాక్.. అక్కడొద్దని ఆందోళన..
Related Posts:
ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్.. ఎక్కడ.. ఎందుకంటే..విలాసవంత జీవితమో.. లేదా అధికార దర్పమో తెలియదు గానీ.. కొందరు యువత మాత్రం రెచ్చిపోతున్నారు. వీరిలో రాజకీయ నేతల కుమారులే ఎక్కువగా ఉంటున్నారు. నిన్న రాత్ర… Read More
8న భారత్ బంద్: పాత చట్టాలతో నవశకం సాధ్యం కాదంటూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలులక్నో: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం అ… Read More
ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, కేంద్రానికి నారా లోకేశ్ లేఖ, జగన్ సర్కార్పై నిప్పులు..ఏలూరు ఘటన ఏపీకి అట్టుడికిస్తోంది. వింత వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 400కి పైగా మంది జబ్బు పడగా.. వారికి ఏమైందో తెలియకపోవడం ఆందోళన కలిగ… Read More
ఏలూరు విపత్తును ముందే గుర్తించా -మద్యం ఆదాయం రైతులకు -పవన్ కల్యాణ్ సరికొత్త ఉద్యమంఆంద్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లలోని ఏలూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు, దెందులూరులోనూ గుర్తు తెలియని వ్యాధి తీవ్ర భయాందోళనలు రేపుతున్నది. ఫిట్స… Read More
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పెట్టినా బుద్ధి రాదా .. ఏలూరు వింత వ్యాధిపై బాబు వ్యాఖ్యలకు కొడాలి నానీ కౌంటర్పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో … Read More
0 comments:
Post a Comment