Saturday, December 28, 2019

గుట్టలకొద్దీ కండోమ్ ప్యాకెట్లు.. చూసిన జనం షాక్.. అక్కడొద్దని ఆందోళన..

ఐదో పదో కాదు.. ఏకంగా రెండు లారీల నిండా వచ్చిపడ్డ కండోమ్ ప్యాకెట్లను చూసి జనం షాక్ తిన్నారు. వాటిని వెంటనే అక్కణ్నుంచి తీసుకెళ్లాలని గొడవపడ్డారు. వినకపోతే ఆందోళనకు దిగారు. చివరికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. గుట్టుగా చేద్దామనుకున్న పనికాస్తా రచ్చకెక్కడంతో అధికారులు తలలుపట్టుకోవాల్సివచ్చింది. వివరాల్లోకి వెళితే.. తరచూ వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/356d78g

Related Posts:

0 comments:

Post a Comment