రాజధాని పైన గతంలో చేసిన వ్యాఖ్యల రగడ ఇంకా పూర్తిగా సద్దుమణగక ముందే మంత్రి బొత్సా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వంలో మంత్రిగా తాను చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N3EHOT
బొత్సా మరో సంచలనం : రాజధాని పైన తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం :పవన్ పైనా..!!
Related Posts:
విశాఖలో జగన్ కోటి రూపాయల ప్రకటన- చంద్రబాబు ఫ్రస్టేషన్ ? - బెంచ్ మార్క్ రీజన్విశాఖ గ్యాస్ లీక్ ఘటన గురించి సమాచారం తెలియగానే.. ఏపీలో రాజకీయ పార్టీల నేతలంతా ప్రభుత్వం ముందు పరిహారం డిమాండ్లు పెట్టారు. కానీ జగన్ వారితో పాటు మృతుల… Read More
24 గంటల్లో 43 కేసులు..!ఏపీని వదల బొమ్మాళీ అంటున్న కరోనా..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీ లో పరిస్తితులు పగబట్టాయా అనే విధంగా తయారయ్యాయి. సాధారణ ఎన్నిలక తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపి ప్రభుత్వం కుదురుకోక ముందే రాజధ… Read More
హైదరాబాద్ పరిశ్రమలు సురక్షితమేనా? విశాఖ తరహా ఘటన జరిగితే పరిస్థితేంటి..?హైదరాబాదు: విశాఖపట్నం వెంకటాపురంలోని ఎల్జీ పాలీమార్స్ సంస్థలో గ్యాస్ లీకైన ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అంటే అవుననే చెబుతున్నారు నిపుణ… Read More
గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఎల్జీ పాలిమర్స్ స్పందన ... క్షమాపణ చెప్పి, బాధితులకు అండగా ఉంటామని ప్రకటనవిశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదానికి కారణమైన గ్యాస్ లీక్ దు… Read More
రిటైర్మెంట్ వేళ.. న్యాయ వ్యవస్థపై జస్టిస్ దీపక్ గుప్తా సంచలన వ్యాఖ్యలు..సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ రాజ్యసభ పదవి స్వీకరించడంపై తాజా మాజీ సుప్రీం న్యాయమూర్తి దీపక్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల… Read More
0 comments:
Post a Comment