రాజధాని పైన గతంలో చేసిన వ్యాఖ్యల రగడ ఇంకా పూర్తిగా సద్దుమణగక ముందే మంత్రి బొత్సా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వంలో మంత్రిగా తాను చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N3EHOT
బొత్సా మరో సంచలనం : రాజధాని పైన తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం :పవన్ పైనా..!!
Related Posts:
టిక్టాక్ సింగర్ రాజు ఆత్మహత్య: ‘రాఖీ’పై పాటపాడి, ముందు రోజే బలవన్మరణంసిద్దిపేట: భారత్లో ఇటీవల నిషేధానికి గురైన టిక్టాక్తో పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దిపేటకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల… Read More
తెలంగాణ బీజేపీపై ఫైర్బ్రాండ్ ఇమేజ్: కేసీఆర్ సర్కార్ను ఢీ కొట్టేలా: బండి సంజయ్ న్యూ టీమ్హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలపడటంపై భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ఎన్నికలే లక్ష్యంగా అటు ఏపీ, … Read More
ప్రాణాలు పోతున్నా లెక్కలేనితనం: విచ్చలవిడిగా శానిటైజర్ల సేవనం: జగన్ సొంతజిల్లాలో బహిరంగంగాకడప: రాష్ట్రంలో మద్యం అమ్మకాల నియంత్రణ, దశలవారీగా ఎత్తివేత కార్యక్రమాలు నిరుపేదల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. మద్యానికి బానిసగా మారిన కొందరు మందుబాబ… Read More
వైసీపీ విజయసాయి రెడ్డి కొత్త సిరీస్ - పార్ట్-1లో ఆ రెండు కులాలు - ఎర్రన్నాయుడు ఫ్యామిలీపై అనూహ్యం..ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. మొన్నటి శ్రావణ శుక్రవారాన్ని చీకటి రోజుగా అభివర్ణిం… Read More
ప్రధానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన: అట్టుడుకుతున్న రాజధాని: రోజురోజుకూ ఆందోళన బలోపేతంజెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరమౌతున్నాయి. కొద్దిరోజుల కిందట కొద్దిమందితో ఆరంభమైన ఈ నిరసన ప్రదర్శనల… Read More
0 comments:
Post a Comment