Wednesday, September 18, 2019

‘ట్రంప్! భారత్‌కు జీఎస్పీ హోదా ఇవ్వండి లేదంటే అమెరికాకే భారీ నష్టం’

వాషింగ్టన్: అమెరికన్ చట్టసభలకు చెందిన 44మంది ప్రతినిధులు ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను భారత్‌కు పునరుద్ధరించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ట్రంప్ ప్రభుత్వంలోని వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్‌కు లేఖను అందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8PaZq

Related Posts:

0 comments:

Post a Comment