వాషింగ్టన్: అమెరికన్ చట్టసభలకు చెందిన 44మంది ప్రతినిధులు ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను భారత్కు పునరుద్ధరించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ట్రంప్ ప్రభుత్వంలోని వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్కు లేఖను అందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8PaZq
‘ట్రంప్! భారత్కు జీఎస్పీ హోదా ఇవ్వండి లేదంటే అమెరికాకే భారీ నష్టం’
Related Posts:
ఇంట్లో ఉంది 9 మంది, పడింది 5 ఓట్లు : బోరునవిలపిస్తోన్న అభ్యర్థిచండీగఢ్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే .. కాంగ్రెస్ పార్టీ అంతర్మథన పడుతోంది. కానీ పంజాబ్ కు చె… Read More
బాలయ్య గెలిచారు..ఇద్దరు అల్లుళ్లూ పరాజయం పాలయ్యారు!అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పట్లో కోలుకోలేనంతగా దారుణ పరాజయాన్ని చవి… Read More
ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నిమిషాల్లోనే కశ్మీర్లో కాల్పులు : మిలిటెంట్ టాప్ కమాండర్ జకీర్ హతంశ్రీనగర్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో కశ్మీర్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతాదళాలు స్పందించి … Read More
భగవంతుడి ప్రార్థనల కన్నా పరోపకారమే మిన్న ?పరోపకారం మిధం శరీరం అన్నారు పెద్దలు వాస్తవానికి మనం భగవంతున్ని ప్రార్ధించేప్పుడు ఏదైనా కోరిక కోరితే పరిపూర్ణంగా మనకే కావాలని కోరుకుంటాము. అందరి కంటే ప… Read More
దక్షిణాదిలో బీజేపీని పూర్తిగా నిలువరించిన మూడు రాష్ట్ర్రాలు..దేశవ్యాప్తంగా సీట్ల ప్రభంజనంలో దూసుకుపోతుంది బీజేపీ. ఈనేపథ్యంలోనే 50 సంవత్సరాల చరిత్రను బీజేపీ తిరగరాసింది. 1971 లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ హాయం… Read More
0 comments:
Post a Comment