న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్ వెళ్లనున్న ఎయిరిండియా విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాకిస్తాన్ ప్రభుత్వంకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని పాక్ మీడియా కథనాలు ప్రసంగించింది. పాక్ ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు అమెరికా పర్యటనకు వెళుతున్నారు. అంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/309SgDo
మోడీ విమానం పాక్ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి కోరిన భారత్
Related Posts:
చిల్లింగ్ వీడియో: రద్దీ రోడ్డు మలుపులో.. కారు డోరు తెరచుకుని: జాగ్రత్తగా ఉండమంటోన్న పోలీసులు.. !తిరువనంతపురం: రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగించే రోడ్డు అది. రెండు జిల్లా కేంద్రాలను కలిపే మార్గం. కొండల మధ్య, ఘాట్ రోడ్డు గుండా ప్రయాణాన్ని సాగించ… Read More
జస్టిస్ ఫర్ కాజల్ : గుజరాత్లో మరో 'నిర్భయ'.. యువతిపై నలుగురి గ్యాంగ్ రేప్, హత్య..నిర్భయ నిందితులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలుచేయాలని ఢిల్లీ పటియాలా కోర్టు తీర్పునిచ్చి కొద్ది రోజులు కూడా గడవలేదు.. అప్పుడే మరో నిర్భయ తరహా ఉదంతం ఆలస్యంగ… Read More
పాత రాజధానిలో ప్రధాని వీకెండ్.. అసాధారణ భద్రత.. బద్ధ శత్రువుల కలయిక.. భారీ కార్యక్రమాలు..బ్రిటిష్ జమానాలో.. ఢిల్లీ కంటే ముందు భారత రాజధానిగా వెలుగొందింది కోల్కతా సిటీ. అప్పటి దర్పానికి గుర్తుగా మిగిలిన భవంతులు కాలక్రమంలో కళావిహీనంగా తయారయ… Read More
జగన్ ఆస్తుల కేసులో అధికార దుర్వినియోగం: సబిత ఇంద్రారెడ్డి, ధర్మానకు కోర్టు సమన్లుహైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్ర… Read More
పిల్లల ప్రాణాలు కాపాడితే తల్లికి జైలుశిక్షనా..ఆదేశంలో అదే జరుగుతోందిఉత్తర కొరియా... ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఆదేశ నియంత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ప్రపంచంలోనే అత్యంత భీకరమైన వ్యక్తి కిమ్. అనుకున్నది జరగాలంటాడు అంతే.… Read More
0 comments:
Post a Comment