Wednesday, September 18, 2019

మోడీ విమానం పాక్ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి కోరిన భారత్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్‌ వెళ్లనున్న ఎయిరిండియా విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాకిస్తాన్ ప్రభుత్వంకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని పాక్ మీడియా కథనాలు ప్రసంగించింది. పాక్ ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు అమెరికా పర్యటనకు వెళుతున్నారు. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/309SgDo

Related Posts:

0 comments:

Post a Comment