Wednesday, March 13, 2019

వైసిపిలోకి ప‌వ‌న్ మాజీ స్నేహితుడు: లోట‌స్‌పాండ్ కు టిడిపి కీల‌క నేత‌లు:75 మంది తో తొలి జాబితా

ఎన్నిక‌ల కోసం వైసిపి క‌ద‌న రంగంలోకి దిగుతోంది. ఇందు కోసం తొలి జాబితాను సిద్దం చేసింది. బుధ‌వారం 75 మంది తో తొలి జాబితాను ప్ర‌క‌టించ‌నున్నారు. అదే స‌మ‌యంలో టిడిపి కీల‌క నేత‌లు లోట‌స్ పాండ్ కు రానున్నారు. వారు వైసిపి లో చేరనున్నారు. ఇక‌, ప‌వన్ క‌ళ్యాన్ మాజీ స్నేహితుడు వైసిపి లో చేరుతున్నారు. ఫలించని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XUGZlV

0 comments:

Post a Comment