గోరఖ్పూర్ : టెక్నాలజీ మనుషులకు ఎంతగా మేలు చేస్తుందో అంతే కీడు కూడా చేస్తుంది. ఒకరిపై ఆధారపడకుండా సొంత పనులు చేయాలనుకుంటాం. ఒకరిపై ఆధారపడుకుండా కొన్ని పనులే సాధ్యమవుతాయి కానీ అన్ని పనులు సాధ్యం కావనేది చాలామంది తెలుసుకోరు. ఇలా ఒక్కరే ప్రయత్నం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి ఘటనే గోరఖ్పూర్లో జరిగింది. ఇంతకీ ఆ ఘటన ఏంటి... టెక్నాలజీ ప్రాణాలను ఎలా తీసింది... ?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XUH6hl
సొంత వైద్యం తెచ్చిన చేటు: యూట్యూబ్ చూస్తూ డెలివరీ.... ఏమైందో తెలుసా..?
Related Posts:
ఆ విషయాల్లో జోక్యం వద్దు : పాక్ మిలటరీకి ఆదేశ సుప్రీంకోర్టు భారీ షాక్ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మిలటరీకి ఆదేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానివేయాలని సూచించింది. చట్టవ్యవహారాల్లో ఐఎ… Read More
కాపులకు 5 శాతం : బీసీ ఉపప్రణాళిక బిల్లుకు చట్టబద్ధత : కొద్ది సేపు ప్రతిష్ఠంభన..!ఏపి అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ వర్తింపు కు ఆమోద ముద్ర వేస్తూ..దానిలో మూడో వంతు మహిళలకే ఇవ్వాలని… Read More
సీఎం హోదాలోనే ఢిల్లీలో దీక్ష : రెండు ప్రత్యేక రైళ్లు : జాతీయ నేతలకు ఆహ్వానం..!ఎన్నికల వేళ..చంద్రబాబు ముఖ్యమంత్రి హోదా లో ఢిల్లీలో దీక్షకు సిద్దమయ్యారు. ఏపి భవన్ ప్రాంగణంలో సీయం ఈ నెల 11న ఉదయం 8 గంటల నుండి రాత్రి 8గంట… Read More
ఖమ్మం జిల్లాలో భూప్రకంపనలు, ఇళ్ళ నుంచి పరుగు పెట్టిన ప్రజలు, రాత్రంతా జాగారంఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులో భూప్రకంపనలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. గురువారం అర్ధరాత్రి ప్రకంపనలు వచ్చాయి. రాత్రి గం.11.26 నిమిషాలకు … Read More
నా శిష్యుడి తెలివి నాకు తెలియదా : మహేష్ ఫ్యాన్స్ సత్తా చాటాలి : చంద్రబాబు హాట్ కామెంట్స్..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు హాట్ కామెంట్లు చేసారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు వైసిపి నుండి టిడిపిలోకి చేరారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చ… Read More
0 comments:
Post a Comment