హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియలు తెరాసలో చేరారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా అధికార తెరాసలో చేరుతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ సీనియర్లు రెండు రోజులుగా ఆమెతో మాట్లాడి బుజ్జగించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T09tqI
Wednesday, March 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment