హైదరాబాద్ : పోలింగ్ కు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయవేడి మరింత పెరుగుతోంది. అధికార, విపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ చేస్తున్న చౌకీదార్ క్యాంపెయిన్పై ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. నరేంద్రమోడీని టార్గెట్ చేసిన ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రధానిపై ఘాటు విమర్శలు చేశారు. హరీష్ ఇక సిద్ధిపేటకే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wj6bkd
Monday, March 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment