Tuesday, September 17, 2019

డిజిటల్ ఇండియా : డ్రోన్ల కోసం రూ.వెయ్యి కోట్లు, ఎందుకో తెలుసా ...?

న్యూఢిల్లీ : డ్రోన్ల సేవలను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల వ్యయం చేయాలని నిర్ణయానికి వచ్చింది. డ్రోన్ల సేవలతో దేశాన్ని డిజిటల్‌గా మార్చుకోవచ్చని అంచనా వేసింది. టోపోగ్రాఫిక్స్ డేటా బేస్ రూపొందించడానికి ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నట్టు పేర్కొన్నది. దీంతో సంబంధించిన విషయం గురించి త్వరితగతిన తెలుసుకునే వెసులుబాటు దక్కుతుందని భావిస్తోంది. దేశంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Px56q

Related Posts:

0 comments:

Post a Comment