బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు (బెంగళూరు సెంట్రల్ జైలు)ల్లో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు దాడులు చేశారు. బుధవారం వేకువ జామున నుంచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో సీసీబీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. ప్రతి ఖైదీని సీసీబీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/338xeCm
Wednesday, October 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment