Saturday, September 7, 2019

హ్యాండ్సాప్ అంటూ హల్‌చల్.. హైవేపై కార్లు దొంగిలిస్తున్న ముఠా... ఒక్కరోజే రెండు కార్ల దోపిడీ

జైపూర్ : ఇటీవల రాజస్థాన్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలోనే కాదు ఆఫీసులు, రహదారుల మీద కూడా భద్రత లేకుండా పోయింది. శంకర్ గుర్జార్ అనే పేరుమోసిన దొంగ ... పాయింట్ బ్లాంకులో తూపాకీ పెట్టి హైవే పై కార్లను దోచుకెళ్తున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు శంకర్ అండ్ కోను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. జైపూర్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UBe4SC

Related Posts:

0 comments:

Post a Comment