Sunday, September 22, 2019

సీఎం కేసీఆర్ అబద్దాలకు అంబాసిడర్ : భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ధిక మాంద్యం లేదని ప్రకటించిన ఆయన మాంద్యం ముసుగులో నిధులు లేవంటూ తన అసమర్ధను కప్పిపుచ్చుకునేందుక సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ను అబద్దాలకు అంబాసిడర్‌గా మారిస్తే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LFE5NJ

Related Posts:

0 comments:

Post a Comment