హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస పార్టీనేనని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు తిరిగి పార్టీలోకి రావాలని ఆయన కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. తప్పుకుంటున్నా..! : కొత్త సంవత్సర వేళ ఉత్తమ్ సంచలన నిర్ణయం!!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F8ofqM
అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్: భయం లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు
Related Posts:
నిజామాబాద్ బరి.. గెలుపెవరిదో మరి? కవిత VS మధుయాష్కి VS అర్వింద్నిజామాబాద్ : లోక్సభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి, బీజ… Read More
ఎన్నికల కోడ్ ఉల్లంఘన .. ఆధారాలతో అడ్డంగా బుక్ అయిన ప్రకాష్ రాజ్బెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ప్… Read More
గులాబీ పార్టీలో ఛాన్స్ దక్కని ఎంపీలకు బీజేపీ గాలం ? తెలంగాణలో రసవత్తర రాజకీయంతెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సరికొత్త రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెడుతూ బిజెపి ముందుకు వస్తుంది… Read More
పవన్ కళ్యాన్ ఆస్తులు 52 కోట్లు..అప్పులు 34 కోట్లు : జనసేనాని ఆస్తుల చిట్టా ఇదే..!జనసేన అధినేత పవన్ కళ్యాన్ అస్తులు 52 కోట్లు కాగా..అప్పులు 34 కోట్లుగా తేలింది. గాజువాక అసెంబ్లీ నుండి పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ తన నామినేషన్ … Read More
అనుచరులే సూత్రధారులా : వివేకా హత్య కేసులో వీడుతున్న చిక్కుముడి : సిఐ సస్పెన్షన్..!మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యకు అసలు సూత్రధారులు ఆయన అనుచరులే అనే విషయాన్ని పోలీసు లు తేల్చారు. చంద్రశేఖర్ రెడ్డి ఆయన గ్యాంగ్ ఇంద… Read More
0 comments:
Post a Comment