Sunday, September 22, 2019

సేవలు మరువలేం: కోడెలకు కువైట్ టీడీపీ నేతల ఘన నివాళి

కువైట్: నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు మరణాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీకి ఎంతగానో సేవలందించి... 72 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని కువైట్‌లో నివసిస్తున్న ప్రవాసీలు అన్నారు. శుక్రవారం తెలుగు దేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఫర్వానియాలోని దవాహి ప్యాలెస్‌లో కోడెల సంతాప సభ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oh2zyq

Related Posts:

0 comments:

Post a Comment