కువైట్: నవ్యాంధ్ర తొలి స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు మరణాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీకి ఎంతగానో సేవలందించి... 72 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని కువైట్లో నివసిస్తున్న ప్రవాసీలు అన్నారు. శుక్రవారం తెలుగు దేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఫర్వానియాలోని దవాహి ప్యాలెస్లో కోడెల సంతాప సభ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oh2zyq
సేవలు మరువలేం: కోడెలకు కువైట్ టీడీపీ నేతల ఘన నివాళి
Related Posts:
27న ఏపీ కేబినెట్: రచ్చబండ తరహా: జిల్లాల్లో విస్తృత పర్యటన దిశగా వైఎస్ జగన్అమరావతి: మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖాయమైంది. వచ్చేనెల 27వ తేదీన కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత… Read More
లక్ష్మీవిలాస్ బ్యాంక్: ఈ బ్యాంకులో ఉన్న మీ డబ్బు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?లక్ష్మీవిలాస్ బ్యాంక్ నుంచి డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది. డిసెంబర్ 16, 2020 వరకు బ్యాంక్ ఖాతాధారులు తమ ఖాతా… Read More
Aishwarya:డీకే కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం, పొలిటికల్ వార్ పక్కనపెట్టి హాజరైన సీఎం, అందరూ హ్యాపీ!బెంగళూరు: కేపీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య, కాఫీడే కింగ్, దివంగత సిద్దార్థ హెగ్డే కుమారుడు అమార్థల వివ… Read More
The Great Conjunction ముందు త్రిభుజ ఆకారంలో కనువిందు చేసిన చంద్రుడు-శని-గురు గ్రహాలుఆకాశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని రోజుల క్రితం చందమామ భూమికి అత్యంత దగ్గరగా వచ్చింది. అంతేకాదు బ్లూ మూన్ కూడా ఆకాశంలో దర్శనం ఇచ్చింది. ఇక ఉ… Read More
మళ్లీ అగ్గి రాజేస్తున్న చైనా: భూటాన్ భూభాగంలో ఏకంగా గ్రామాన్నే..ట్రైజంక్షన్ 'డోక్లాం'కి అతిసమీపంలో..ఇటు భారత్తో,అటు భూటాన్తో.. చైనా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉంది. సరిహద్దు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని ఓవైపు ప్రకటనలు చేస్తూనే.. మరోవై… Read More
0 comments:
Post a Comment