ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. మొన్నటి శ్రావణ శుక్రవారాన్ని చీకటి రోజుగా అభివర్ణించిన చంద్రబాబు.. అమరావతి పరిరక్షణ కోసం రెండో దశ ఉద్యమానికి పిలుపునిచ్చారు. బీజేపీ - జనసేన కూటమి సైతం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని తరలింపు పనులతోపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xgr2Yf
Sunday, August 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment