Saturday, September 21, 2019

విభజన సమయంలో సమైఖ్య గళం బలంగా వినిపించిన ఎప్ శివప్రసాద్..! ఇక లేరు..!!

అమరావతి/హైదరాబాద్ : చిత్తూరు టీడిపి మాజీ ఎంపి ఎన్ శివప్రసాద్ మృతితో తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోడెల శివప్రసాద్ అకాల మరణంతో తీవ్ర శోక సంద్రంలో ఉన్న టీడిపి శ్రేణులను ఎన్ శివప్రసాద్ మృతి మరింత దుఃఖసాగరంలోకి నెట్టింది. పార్టీలో ఉత్సాహంగా ఉండే శివప్రసాద్ ఇక లేరనే వార్తను నాయకులతో పాటు కార్యకర్తలు జీర్ణించుకోలేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vez2qM

Related Posts:

0 comments:

Post a Comment