ఖమ్మం/భూపాలపల్లి: ఖమ్మంలో కిడ్నాపైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆనంద్ రెడ్డి అదృశ్యం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన కుటుంబసభ్యులు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాలుగు బృందాలుగా గాలింపు చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vf7pFu
Tuesday, March 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment