మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన భారీ షాక్ తో కమల్ నాథ్ సర్కారు పతనం అంచుకు చేరింది. బీజేపీలో చేరనున్న సింధియాకు మద్దతుగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇండిపెండెంట్, బీఎస్పీ, ఎస్పీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ పంచన చేరారు. మోదీ-షా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39IfdOM
Tuesday, March 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment