మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన భారీ షాక్ తో కమల్ నాథ్ సర్కారు పతనం అంచుకు చేరింది. బీజేపీలో చేరనున్న సింధియాకు మద్దతుగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇండిపెండెంట్, బీఎస్పీ, ఎస్పీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ పంచన చేరారు. మోదీ-షా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39IfdOM
వజ్రాల వ్యాపారికి రాజ్యసభ సీటు.. సింధియా బాటలో సచిన్ పైలట్.. బీజేపీ తాజా టార్గెట్ రాజస్థాన్
Related Posts:
ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా.. ఈసీ సంచలన ప్రకటన.. వైసీపీ సర్కారుకు షాక్..ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకట… Read More
వైసీపీ దాడులు, గ్రామవాలంటీర్లపై సీరియస్.. ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కీలక ఆదేశాలు..మహమ్మారి కరోనా వైరస్ ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కూడా అదే రీతిగా అసాధారణ నిర్ణయాన్ని వెలువరించి… Read More
టీడీపీ..ఫుల్ హ్యాపీ: జగన్ టార్గెట్గా: స్థానిక ఎన్నికల వాయిదాపై ఘాటు వ్యాఖ్యలు.. సెటైర్లతో.. !అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ జాడలు ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కనిపిస్తోన్న నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో తెలుగుదేశం ప… Read More
అమరావతి ఊపిరి పీల్చుకో: ఈ ఏడాదికి రాజధాని తరలింపు లేనట్లే: ప్రభుత్వానికి ఎదురు దెబ్బ..!ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఇప్పటికే శాసనసభలో ఆమోదించిన ఈ బిల్లులకు మండలిలో చెక్ పడింది. ఇక, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపటం..ప్ర… Read More
జగన్ సర్కార్ను కేంద్రం అదను చూసి దెబ్బకొట్టిందా? టీడీపీ డిమాండ్..బీజేపీ ఫిర్యాదు: 48 గంటల్లో..!అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ను కేంద్ర ప్రభుత్వం అదును చూసి దెబ్బకొట్టిందా? స్థానిక సంస్థల ఎన్నికలను … Read More
0 comments:
Post a Comment