అమరావతి: స్థానిక ఎన్నికల వేళ..చంద్రబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. టీడీపీ నుండి వరుసగా నేతలు వైసీపీ లో చేరుతుండగా..చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ నుండి నాలుగు రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ అసెంబ్లీలో ఉన్న బలంతో నలుగురు అభ్యర్ధులను దక్కించుకోనుంది. ఇప్పటికే నలుగురు అభ్యర్ధులను ప్రకటించింది. అయితే, సడన్ గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aCDmq6
చంద్రబాబు షాకింగ్ డెసిషన్: రెబల్ ఎమ్మెల్యేలకు ట్రాప్..అంబానీకి మెసేజ్: రాజ్యసభ బరిలో టీడీపీ..!
Related Posts:
వాడని అపార్ట్ మెంట్ లలోనూ, ఎవరూ లేని చోట కూడా .. కరోనా వైరస్ .. ఎలాగంటే !!కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది . కరోనా వైరస్ ఖాళీగా ఉన్న ఎవరూ లేని స్థలాల్లో , అపార్ట్ మెంట్ లలో కూడా ఉంటుందని తాజా… Read More
తెలంగాణలో అదే స్పీడ్: 31 వేలను దాటి: జోరుగా టెస్టింగులు: అదే రేంజ్లో కేసులూహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. రోజురోజుకూ విజృంభిస్తోంది. గంటగంటకూ ప్రభావాన్ని చూపుతోంది. మూడు వేలకు చేరువగా క… Read More
TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ ‘డే’మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !చెన్నై/ తిరుప్పూర్: TikTok పిచ్చితో మునిగిపోయిన భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. పేరు కనకం అయినా ఒళ్లంతా కామం, బుద్ది మాత్రం శునకం బుద్ది. అసలే డబుల్ బ… Read More
ఏపీలో స్కూల్స్ రీ ఓపెనింగ్- సర్వత్రా అభ్యంతరాలు- సెప్టెంబర్ 5న సాధ్యమేనా ?ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పిల్లలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.. ఇలాంటి పరిస్… Read More
ముంబై దాడుల టెర్రరిస్టులకు షాక్ - హఫీజ్ బావమరిది సహా ముగ్గిరికి జైలు శిక్ష- ఆంక్షల భయంతో పాక్ చర్యలు2008 ముంబై పేలుళ్లకు పాల్పడ్డ జమాత్ ఉల్ దవా(జేయూడీ), లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సంస్థలకు చెందిన ముగ్గురు కీలక ఉగ్రనేతలకు పాకిస్తాన్ కోర్టు శిక్షలు విధించిం… Read More
0 comments:
Post a Comment