అమరావతి: స్థానిక ఎన్నికల వేళ..చంద్రబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. టీడీపీ నుండి వరుసగా నేతలు వైసీపీ లో చేరుతుండగా..చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ నుండి నాలుగు రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ అసెంబ్లీలో ఉన్న బలంతో నలుగురు అభ్యర్ధులను దక్కించుకోనుంది. ఇప్పటికే నలుగురు అభ్యర్ధులను ప్రకటించింది. అయితే, సడన్ గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aCDmq6
Tuesday, March 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment