ఏపీ సీఎం జగన్పై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ సీఎం జగన్ వైఖరిపై సీరియస్ అయిన కేశినేని నానీ స్థానిక ఎన్నికల నేపధ్యంలో జగన్ అప్రజాస్వామిక విధానాలతో ప్రజల వద్దకు వెళ్తున్నారని మండిపడ్డారు . హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నారని, ఇలాంటి స్థానిక ఎన్నికలను గతంలో తాను ఎన్నడూ చూడలేదని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v6bDiq
ఇది పులివెందుల సంస్కృతి : సీఎం జగన్ పై మండిపడిన ఎంపీ కేశినేని నానీ
Related Posts:
IANS-CVoter-ABP exit poll: జార్ఖండ్లో హంగ్ అసెంబ్లీనేనా? ఏ పార్టీకి ఎన్నిసీట్లంటే..?రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పలు మీడియా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. ఐయాన్స్-సీ ఓటర్స్-ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ప్ర… Read More
బీజేపీ గుండెల్లో జార్ఖండ్ డైనమేట్: హంగ్ దిశగా: కమలానికి మరో ఎదురుదెబ్బ..!రాంచీ: భారతీయ జనతా పార్టీ మరో రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకోబోతోందా? జార్ఖండ్ లో వరుసగా మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథుల కలలు కల్లలు కా… Read More
పౌరసత్వ చట్టానికి సానుకులం!: గతంలో మన్మోహన్ సింగ్ ఏమన్నారంటే.?(వీడియో)న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో పార్లమెంటులో చేసిన ప్రసంగానికి సంబంధించి… Read More
వైజాగ్ మరో శ్రీనగర్, శ్రీ బాగ్ ఒప్పందం మేరకే కర్నూలులో హైకోర్టు, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారావుఆంధ్రప్రదేశ్లో రాజధానుల ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రాజధానుల గురించి కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారావు మీడియాక… Read More
అమరావతి కట్టడాలపై.. జీఎన్ రావు కమిటీ ట్విస్ట్ ..రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్దికి అధికార వికేంద్రీకరణ జరగాలని కమిటీ నివేదికలో తెలిపింది. ఇందు… Read More
0 comments:
Post a Comment