Wednesday, September 18, 2019

ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ బంద్...! సుజాతరావు సిఫారసులను ఆమోదించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈమేరకు ప్రభుత్వ వైద్యుల ప్రైవైట్ ప్రాక్టీసుపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైద్యరంగం ప్రక్షాళనపై నియమించిన సుజాతరావు కమిటి చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. కమిటి సిఫారసు చేసిన 100పైగా సిఫారసులపై సీఎం సుదీర్గంగా చర్చించారు. ఇందులో భాగంగానే పలు నిర్ణయాలు తీసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8P9EQ

Related Posts:

0 comments:

Post a Comment