జెనీవా: నిజం నిలకడగా తెలుస్తుందంటుంటారు పెద్దలు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తోన్న వైఖరిలో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. జమ్మూ కాశ్మీర్ ను భారత్ దే అంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ను ‘ఇండియన్ స్టేట్‘ గా ఆయన అభివర్ణించారు. మంగళవారం జెనీవాలో ఏర్పాటైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N9LXco
జమ్మూ కాశ్మీర్ భారత్ దే: నిజం ఒప్పేసుకున్న పాకిస్తాన్!
Related Posts:
7 లక్షల కరెంట్ బిల్లు: మూడు బల్బులు, రెండు ఫ్యాన్లకే బిల్లు మోత, నోరెళ్లబెట్టిన వినియోగదారుడు..లాక్డౌన్ వల్ల మీటర్ రీడింగ్ తీయకపోవడం ఏంటో గానీ.. కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. రూ.2 లక్షలు బిల్లు మొదలుకొని లక్షలు లక్షలు బిల్లులు వస్తోంది. తాజాగా … Read More
దేశంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు, మెరుగ్గానే ఉన్నాం: కేంద్రంన్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ... సామూహిక వ్యాప్తి లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. అయితే, కరోనా క… Read More
చంద్రబాబు కోసం ఢిల్లీ బాబాయిలు.. అరెస్టులపై మంత్రి నాని.. శిక్షకు సిద్ధమన్న వేమూరి..గత టీడీపీ పాలనలో అమలైన పథకాలు, తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పులను పరిశీలించేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ గురువారం సంచలన నివేదిక ఇచ్చింది. ఐదేళ్ల కాలంల… Read More
అలుముకున్నవి కారు మబ్బులు కాదు.!కరోనా మబ్బులు.!తరిమికొట్టడమా.?తడిసి పోవడమా.?హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి గంటగంటకు విస్తరిస్తోంది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న… Read More
గాంధీలో మరో దారుణం.. కరోనా పేషెంట్ డెడ్ బాడీ మాయం.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం..గాంధీ ఆస్పత్రి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఓవైపు సదుపాయాలు,సౌకర్యాలు సరిగా లేవని అక్కడ చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆడియో టేపులు లీకవడం ఆందోళన ర… Read More
0 comments:
Post a Comment