Tuesday, September 10, 2019

ఒవైసీ బ్రదర్స్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు

న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యమ సమయంలో చెప్పిన అంశాలను కేసీఆర్ మరచిపోయారని దుయ్యబట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు భయపడుతున్నారని విమర్శించారు. ఎంఐఎం చేతిలో తెలంగాణ సీఎం కీలుబొమ్మలా మారారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విమానంలో దంపతులు.. భార్య పడుకుంది... పక్కనే భర్త 6 గంటలపాటు.... తెలంగాణలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31cQg9V

Related Posts:

0 comments:

Post a Comment