ఏపీలో కీలక పరీక్షా ఫలితాల విడుదలకు తుది కసరత్తు కొనసాగుతోంది. పదో తరగతి...ఎంసెట్ ఫలితాల విడదుల కోసం ముహూర్తాలను ప్రాధమికంగా నిర్ణయించారు. ప్రభుత్వంతో చర్చించిన తరువాత ఈరోజ సాయంత్రానికి అధికారికంగా విడుదల తేదీలను ఖరారు చేయనున్నారు. 16న ఎంసెట్ ఫలితాలు..ఏపీలో ఇప్పటికే పూర్తయిన ఎంసెట్ పరీక్షా ఫలితాలను ఈనెల 16న విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vcm7UD
16న ఎంసెట్ ఫలితాలు : పది ఫలితాలు 13న : తుది కసరత్తు..!
Related Posts:
బరితెగింపు: దళిత కుటుంబంపై 20 మంది యువకుల దాడి, అట్రాసిటీ కేసు నమోదుకుల వివక్ష ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉంది. ఇతర వర్గాల చేత బలహీనవర్గాల వారు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఘటన కలకలం రేపింది. ఓ దళ… Read More
విశాఖ ఏజెన్సీలో వింత వ్యాధి .. ఐదుగురు మృతి ... అలెర్ట్ అయిన వైద్యులుఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, ఏపీలో మరో పక్క ఓ వింత వ్యాధి విశాఖ ఏజెన్సీలో ప్రబలుతోంది. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయితీ కరక… Read More
జగన్ సర్కారుపై అమిత్కు బీజేపీ ఎంపీల ఫిర్యాదు- దేవాలయ ఘటనలపై జోక్యానికి వినతి..ఏపీ దేవాలయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పలు ఘటనలపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. తాజాగా అనారోగ్యం నుంచ… Read More
ఛలో అమలాపురం.. అనుమతి లేదు.. మత విద్వేషాలు రగిలిస్తే సహించం : ఏలూరు రేంజ్ డీఐజీ వార్నింగ్హిందూ ఆలయాలపై దాడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆందోళనకు దిగింది. హిందూ వాదులను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఈ రోజు ఛ… Read More
మంత్రి ఈటల పేషిలో కరోనా కలకలం: ఏడుగురికి పాజిటివ్, శుక్రవారం ఇంట్లోనే ఆమాత్యులు..కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలోనూ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషిలో ఏడుగురికి కరోనా వైరస… Read More
0 comments:
Post a Comment