బెంగళూరు: బెంగళూరు నగరంలో నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడపుతున్న వారి మీద ట్రాఫిక్ పోలీసులు పంజా విసురుతున్నారు. గత ఆరు రోజుల్లో బెంగళూరు పోలీసులు రూ. 72 లక్షలు అపరాద రుసుం వసూలు చేసి రికార్డు సృష్టించారు. గత ఆరు రోజుల్లో 1,968 కేసులు నమోదు చేసిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ. 72, 49,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q2jFCH
దూల తీరింది, బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రూ. లక్షలు వసూలు చేశారంటే!
Related Posts:
ఇక తరగతులకు జేఎన్యూ విద్యార్థులు: ఫీజు పెంపుపై వెనక్కి తగ్గిన కేంద్రం, పేద విద్యార్థులకు సహకారంన్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపును నిరసిస్తూ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టిన వి… Read More
కశ్మీర్లో బీభత్సం: దుకాణాదారుడిపై ఆగంతకుల కాల్పులు, ఆస్పత్రికి తరలింపుకశ్మీర్లో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్లో త్రాల్ వద్ద తుపాకీతో బీభత్సం సృష్టించారు. ఓ దుకాణాదారుడిపై కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాం… Read More
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: మనుగడ లేని అసెంబ్లీ, అప్పటి వరకు అంతే..ముంబై: మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా పార్టీలు ముందుకు రాకపోవడంత… Read More
చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ మీడియా ఉచ్చు: మళ్లీ కస్టడీ పొడిగింపు..!న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థికం, హోమ్ శాఖల మాజీ మంత్రి పీ చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. బెయిల… Read More
శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీంకోర్టు తుది తీర్పుఅయోధ్య భూ వివాద సమస్యను సానుకూలంగా పరిష్కరించిన సుప్రీంకోర్టు గురువారం (14 నవంబర్) శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై తుది తీర్పు … Read More
0 comments:
Post a Comment