Saturday, September 7, 2019

వైసీపీ నెక్స్ట్ టార్గెట్ మాజీమంత్రి సోమిరెడ్డి..ఓ భూ వివాదంలో కేసు నమోదు...నోటీసులు జారీ

ఏపీ మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగలింది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రులు , కీలక నాయకుల మీద కేసుల పర్వం కొనసాగుతుంది. ఇక ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంతు వచ్చింది . ఓ భూ వివాదం కేసులో పోలీసులు ఆయనకు నోటీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UBe19o

Related Posts:

0 comments:

Post a Comment