Tuesday, June 23, 2020

చౌకీదార్ చైనీస్ హై: మోదీపై కొత్త అస్త్రం.. జవాన్లు చనిపోతే ప్రధానికి చైనా ప్రశంసలా?.. కాంగ్రెస్ ఫైర్

గాల్వాన్ లోయలో చైనా సైన్యం అతి కిరాతకంగా 20 మంది భారత జవాన్లను హతమార్చడం, మరో 76 మందిని తీవ్రంగా గాయపర్చిన ఘటన, తూర్పు లదాక్ లో ఉద్రిక్తతలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను చైనా అధికారిక మీడియా స్వాగతించడంపై వివాదం కొనసాగుతున్నది. భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోతే.. చైనా ప్రభుత్వ పత్రికలు మోదీని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/380G6xt

Related Posts:

0 comments:

Post a Comment