అమరావతి: ‘క్షమించాలి.. మూసేశాం విద్యుత్ లేదు' లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై సెటైర్లు వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి.. ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే అలుముకుంటున్నాయని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2owTrLd
వైఎస్ జగన్! ఇదేనా మీ దసరా కానుక?: ఏపీ సర్కారును కడిగిపారేసిన పవన్ కళ్యాణ్
Related Posts:
ఒమర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కాంగ్రెస్ స్పందించాలని మోడీ డిమాండ్జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రధాని, రాష్ట్రపతి ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒమర్ వ్యాఖ్యలప… Read More
జాతీయ నేతలు జగన్ క్రెడిబిలిటీని పెంచుతున్నారా? జగన్ ను తిట్టట్లేదెందుకు? చంద్రబాబులో అంతర్మథనంఅమరావతి: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి జాతీయ స్థాయి నాయకులను రాష్ట్రానికి రప్పించుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో అంతర్… Read More
పోలవరం ఏటీఎం కాదు ఎనీ టైమ్ వాటర్... ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఫైర్పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రి దేవినేని మండిపడ్డారు. పోలవరం అంటే ఏటీఎం కాదు పోలవరం అంటే ఎనీ టైం వాటర్ అన్న… Read More
మోడీ కాలకేయుడు... చంద్రబాబు బాహుబలి .. మోడీకి కౌంటర్ గా లోకేష్ ట్వీట్ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. బాహుబలి సినిమా వచ్చి ఇంతకాలమైనా ప్రధాన పార్టీల నేతలు బాహుబలి పాత్రలతో పోల్చుకోవటం కనిపిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు… Read More
బుట్టా పై బెట్టు..! ప్రచారానికి ఒద్దన్న ఎమ్మిగనూరు అభ్యర్థి..! ఎదురు తిరిగిన చేనేత కార్మికులు..!!కర్నూలు/హైదదరాబాద్ : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఏపి రాజకీయం మరింత వేడెక్కుతోంది. ప్రత్యర్థుల పైన వ్యూహాత్మంగా అడుగులు వేస్తూ గెలుపే లక్… Read More
0 comments:
Post a Comment