Monday, September 30, 2019

బస్టాండ్‌లో సైకో బీభత్సం: మొబైల్ చోరీ చేసి, ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేసి...

ఏపీలో ఓ సైకో బీభత్సం సృష్టించాడు. మొబైల్ చోరీ చేయడమే గాక.. తన విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అప్పటికే ఆ సైకో నానా హంగామా చేశాడు. బస్టాండ్ పరిసరాల్లో అరచి, వస్తువులు ధ్వంసం చేసి భయాందోళనకు గురిచేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఆర్టీసీ బస్టాండులో నాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mj76or

Related Posts:

0 comments:

Post a Comment