Tuesday, September 10, 2019

భయోత్పాతం సృష్టిస్తున్నారు, మూడేళ్లే: చంద్రబాబు సంచలనం, టీడీపీ శిబిరం వద్ద భారీగా పోలీసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జరిగిన టీడీపీ పార్టీ లీగల్ సెల్ సమావేశంలో టీడీపీ ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్, 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HZ3DmA

Related Posts:

0 comments:

Post a Comment