భువనేశ్వర్ : ఫొని తుఫాను సృష్టించిన బీభత్సం కనీవినీ ఎరుగని నష్టం మిగిల్చింది. ఒడిశాను అతలాకుతలం చేసిన తుఫాను కోలుకోలేని దెబ్బ తీసింది. ఫొని కారణంగా పూరీలోని 12వ దశాబ్దానికి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగన్నాథ ఆలయం స్వల్పంగా ధ్వంసమైంది. ప్రధాన కట్టడానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లనప్పటికీ తనిఖీలు నిర్వహించాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఆలయ అధికారులు లేఖ రాశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PMDcU2
ఫొని విధ్వంసం : దెబ్బతిన్న పూరీ ఆలయం.. 34కు చేరిన మృతులు..
Related Posts:
జలీల్ ఖాన్ కు జలక్: వ్యతిరేకమైన టిడిపి నేతలు : కుమార్తెకు సీటు ఉన్నట్టా..లేనట్టా..!వైసిపి నుండి టిడిపిలోకి వెళ్లిన జలీల్ ఖాన్ కు ఆ పార్టీ నేతలు జలక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం తన కుమార్తెను వెం ట పెట్టుకొని ముఖ్యమంత్రి వద్దకు… Read More
జగన్ పద్ధతి మార్చుకో, చంపేస్తామంటున్నారు.. చంపేయండి: వంగవీటి రాధాకృష్ణవిజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం ఆగ్రహం వ్యక… Read More
కనిపించిన అమ్మాయిలను కాల్చేస్తా...ఈ యువకుడు ఎందుకు ఇలా చెబుతున్నాడంటే..?ప్రేమోన్మాదులు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉంటారనేదానికి ఈ కథే నిదర్శనం. ప్రేమించేందుకు అమ్మాయి దొరకలేదన్న అక్కసుతో కనిపించిన అమ్మాయిలందరినీ చం… Read More
సుజుపై డిజీపికి ఫిర్యాదు..! 11 మందిని చంపితే ఎందుకు కేసు పెట్టలేదని కిషన్ రెడ్డి సూటి ప్రశ్న..!హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పందించారు. … Read More
ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చింది: ప్రియాంకపై ప్రశాంత్ కిషోర్బీహార్: ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై జేడీయూ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భిన్నంగా స్పందించారు. ఆమె ఆరంగేట్రంపై పీకే… Read More
0 comments:
Post a Comment