Wednesday, September 25, 2019

పోలవరం రివర్స్ టెండరింగ్‌తో రూ.782 కోట్లు ఆదా.. ప్రాజెక్టు రూ.100 కోట్లు దాటితే జడ్జీ దృష్టికి...

పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఏపీ సీఎం జగన్ తొలిసారి స్పందించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 782 కోట్ల పైచిలుకు ఆదా చేయగలిగామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తాము చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పారదర్శక విధానాలు చేపడుతున్నామని వివరించారు జగన్. మరోవైపు పీపీఏలో కూడా విప్లవాత్మక విధానాలు తీసుకొస్తామని భరోసానిచ్చారు. దీంతో ఏపీ పారిశ్రామిక వర్గానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lHOZs7

Related Posts:

0 comments:

Post a Comment