పోలవరం రివర్స్ టెండరింగ్పై ఏపీ సీఎం జగన్ తొలిసారి స్పందించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 782 కోట్ల పైచిలుకు ఆదా చేయగలిగామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తాము చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పారదర్శక విధానాలు చేపడుతున్నామని వివరించారు జగన్. మరోవైపు పీపీఏలో కూడా విప్లవాత్మక విధానాలు తీసుకొస్తామని భరోసానిచ్చారు. దీంతో ఏపీ పారిశ్రామిక వర్గానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lHOZs7
పోలవరం రివర్స్ టెండరింగ్తో రూ.782 కోట్లు ఆదా.. ప్రాజెక్టు రూ.100 కోట్లు దాటితే జడ్జీ దృష్టికి...
Related Posts:
ఏపీలో కరోనా విలయం: లక్ష దాటింది - ఒకేరోజు 49 మంది బలి - కొత్తగా 6 వేల కేసులు - తూర్పులో టెర్రర్..కరోనా మహమ్మారి విషయంలో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పైపైకి పోతున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రక… Read More
ఏది నిజం... సోను సూద్ ట్రాక్టర్ కొనిచ్చిన వ్యవహారంలో మరో ట్విస్ట్... రాజకీయ రంగు...చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన నాగేశ్వరరావు అనే రైతుకు నటుడు సోను సూద్ ట్రాక్టర్ కొనిచ్చిన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వ్… Read More
అమానుషం : వైద్యురాలిపై ఉమ్మేసిన కరోనా పేషెంట్లు... నీకూ కరోనా అంటిస్తామంటూ...త్రిపురలో దారుణం జరిగింది. కరోనా సోకిన కొంతమంది పేషెంట్లను ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్లిన ఓ మహిళా వైద్యురాలిపై అక్కడి కరోనా పేషెంట్లు ఉమ్మి వేశ… Read More
జగన్ కు రఘురామ కొత్త ఆఫర్- ఒప్పుకుంటే 10 రోజుల్లో జనంలోకి - వైసీపీలోనే ఉంటానంటూ..ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజుకో రకంగా తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ పార్టీ అధినేత జగన్ ముందు మరో ఆఫర్ పెట్టారు. త… Read More
సోనూసూద్ మరో సంచలనం, టెకీ శారదకు జాబ్, సోనూ తెలుగింటి అల్లుడే, అతని ఆస్తి ఎంతో తెలుసా..?అడగందే అమ్మయినా పెట్టదంటారు. అవును ఏదైనా అడిగితేనే కదా ఎవరైనా ఇస్తారు.. కన్న తల్లిదండ్రులతో సహా.. ఇందులో సందేహానికి తావులేదు. మరీ అడగకుంటే ఇస్తే.. వార… Read More
0 comments:
Post a Comment